Monday, April 29, 2024

Bellampally: విద్యుత్ షాక్ తో పంచాయితీ కార్మికుడు మృతి

బెల్లంపల్లి, జూలై 01 (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుధ కుర్దు గ్రామపంచాయితీలో శనివారం గ్రామంలో విద్యుత్ దీపాలు మరమ్మతులు చేస్తున్న సమయంలో గ్రామపంచాయతీ కార్మికుడు, ఐన శేఖర్ అనే యువకుడు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు, గ్రామపంచాయతీ అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. కార్మికుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement