Sunday, May 12, 2024

కుక్క ఒక్కటే.. పది మందికి కాటు

యాచారం, ఫిబ్రవరి 23(ప్రభ న్యూస్) : యాచారం మండల కేంద్రంలో ఈరోజు ఓ వీధి కుక్క పది మందిని గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. యాచారం మండల కేంద్రంలో సాగర్ రహదారిపై మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు యాచారంలో రోడ్డుపై ఉన్నారు. అనుకోకుండా ఓ పిచ్చి కుక్క అందరిని గాయపరుస్తూ పోయింది. దొరికిన వారిని దొరికినట్టు కరుస్తూ పోయింది. వీరందరినీ స్థానికుల సహాయంతో యాచారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement