Thursday, May 2, 2024

కొన‌సాగుతున్న ష‌ర్మిల ప్ర‌జాప్ర‌స్థానం.. న‌ల్ల‌గొండ జిల్లాకు చేరిన పాద‌యాత్ర‌

Telangana: వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల చేప‌ట్టిన ప్ర‌జాప్ర‌స్థానం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే రంగారెడ్డి జిల్లా మీదుగా చేప‌ట్టిన ష‌ర్మిల పాద‌యాత్ర న‌ల్ల‌గొండ జిల్లాలోకి చేరింది కాగా, బుధ‌వారం 15వ రోజు న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ నియోజ‌కవ‌ర్గంలోని చింత‌ప‌ల్లి మండ‌లం వీరాట్ న‌గ‌ర్ కాల‌నీలో ఘ‌నంగా పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. వీరాట్ న‌గ‌ర్ కాల‌నీ నుంచి కుర్మ‌ప‌ల్లి, సాయిరెడ్డి గూడెం, మొదుగుల మ‌ల్లేప‌ల్లి మీదుగా ష‌ర్మిల పాద‌యాత్ర కొన‌సాగుతోంది.

మహిళా కార్మికులతో మాటా ముచ్చట..
గ్రామస్తులను పలకరిస్తూ.. ముందుకు సాగుతూ..
Advertisement

తాజా వార్తలు

Advertisement