Sunday, April 28, 2024

టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు.. కాంగ్రెస్ నేత మానిక్యం ఠాగూర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మానిక్యం ఠాగూర్‌ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల చేస్తున్న పోరాటంలో ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గమని ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షన సభతో తమ బలమేంటో నిరూపిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement