Sunday, April 28, 2024

Nizampet – ఎసిబికి చిక్కిన నిజాంపేట అసిస్టెంట్ సిటీ టౌన్ ప్లానర్ శ్రీనివాస‌రావు

కుత్బుల్లాపూర్, మార్చి 18( ప్రభ న్యూస్): నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఏసిబి దాడులు కొనసాగుతున్నాయి. ఎసిబి దాడుల్లో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటి ప్లాన‌ర్ శ్రీనివాస్ రావ్, సిబ్బంది తో పాటు మధ్యవర్తి ఏసీబీ అది కారులకు చిక్కినట్లు పక్కా సమాచారం. .ఓ అక్రమ నిర్మాణ విషయంలో ఏసీపీ శ్రీనివాస్ రావుకు మధ్యవర్తిత్వం వహించిన ఎ శ్రీరాముల నుంచి 1.50 ల‌క్ష‌లు లంచం తీసుకుంటుడగా ఎసిబి అధికారులు ప‌ట్టుకున్నారు….. ఈ ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేసిన అధికారులు వారిని ఎసిబి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement