Saturday, April 27, 2024

banswada: ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన సభాపతి పోచారం..

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జతీష్ వి పాటిల్, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement