Monday, May 6, 2024

విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌లో.. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు

బ్రహ్మణపల్లిలో నూతనంగా నిర్మించిన అంజనేయ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంధ్రకరణ్ రెడ్డి దంపతులు హాజరైయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల, ద్వజ స్తంభం, నవగ్రహ విగ్రహాలకు పూజలు నిర్వహించారు.ఈ ఉత్సవాలకు హజరైన మంత్రిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement