Monday, May 6, 2024

మేకల మందపై చిరుత దాడి.. రెండు మేకలు మృతి

మేకల మందపై చిరుతపులి దాడి చేయడంతో రెండు మేకలు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లిలో దారుణం జరిగింది. చిరుతపులి ఈ గ్రామాల్లోకి వచ్చి పశువులపై దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement