Sunday, April 28, 2024

NZB | మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి.. ఇఫ్తార్‌ విందులో షబ్బీర్‌ అలీ

మైనారిటీల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఇవ్వాల (బుధవారం) నిజామాబాద్‌ పట్టణంలోని మాలపల్లి కాలనీ డీలక్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో షబ్బీర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, హరున్ ఖాన్, ఖుద్దూస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement