Sunday, April 28, 2024

NZB: రసాయనాలు వాడి పండ్లు విక్రయిస్తే చేస్తే.. చర్యలు తప్పవు.. బోధన్ ఎమ్మెల్యే…

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 7(ప్రభ న్యూస్): పండ్లు పక్వానికి వచ్చే క్రమంలో హానికరమైన రసాయనాలు వాడితే చర్యలు తప్పవని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, బోధ న్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ లోని అర్శపల్లీలో నీ ఫ్రూట్ మార్కెట్ ను సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి పండ్ల వ్యాపారస్తులతో మాట్లా డుతూ ప్రజలకు నాణ్యమైన పండ్లను అందించాలని, ఎవ రైనా రసాయనాలు వాడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధాన్ ,పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి ,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement