Friday, May 3, 2024

New Delhi – అమిత్ షా తో ఎంపీ ధర్మపురి భేటీ…

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)21:భారత హోమ్ శాఖా మంత్రి అమిత్ షాని ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం న్యూఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామా బా ద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లో బిజెపి కి వచ్చిన ఓట్లను పరీశిలించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ తో దాదాపు సమానంగా బిజెపికి ఓట్లు వచ్చాయని తెలిపారు. తెలం గాణాకి సంబంధించిన ఇతర విషయాలపై కూడా చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement