Tuesday, May 14, 2024

New Delhi – ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ భేటి

న్యూ ఢిల్లీ – ఏఐసీసీ అధిష్టానం పిలుపు మేరకు టీపిసిసి సభ్యులు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు..ఈ సందర్భంగా వేణుగోపాల్ పలు అంశాలపై జావిద్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో భట్టి విక్రమార్క కూడా పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement