Wednesday, May 1, 2024

డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ ని పరిశీలించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

125 డివిజన్ గాజులరామారం అంబేద్కర్ నగర్ లో బూత్ ఇన్ ఛార్జ్ చందు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి డిజిటల్ నెంబర్ షిప్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 125వ‌ డివిజన్ గాజులరామారం డిజిటల్ మెంబర్ షిప్ ఇన్ ఛార్జ్ సొంటి రెడ్డి పున్నారెడ్డి, 125వ‌ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రెహనా బేగం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాల్ మహమ్మద్ దండే సతీష్, దండే రాజు, అమర్ కాంబ్లే, గఫర్, యూసఫ్, తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement