Friday, April 26, 2024

మునుగోడులో రాజ‌గోపాల్ రెడ్డి ధ‌ర్నా..

మునుగోడులో బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ధ‌ర్నాకు దిగాడు. మునుగోడులో గొల్ల కురుమలతో కలిసి రాజ్ గోపాల్ రెడ్డి నిరసనకు దిగారు. మునుగోడు కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కోమటిరెడ్డి పూలమాలవేసి, వినతి పత్రం అందజేశారు. గొల్ల కురుమలకు బ్యాంకుల్లో వేసిన అమౌంట్‌ను తిరిగి ఇవ్వాలని మునుగోడు మండల కేంద్రంలో కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement