Thursday, May 9, 2024

ఈడీ, బోడీలను పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్

ఈడీ, బోడీలను పెట్టుకో… ఏం పీక్కుంటావో పీక్కో అని బీజేపీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. మునుగోడులో నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ’’ఈడీకి దొంగలు భయపడతారు.. నేనెందుకు భయపడతా‘‘ అన్నారు. బెంగాల్ లో మమత సర్కారును పడగొడతామంటున్నారు.. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని అన్నారు. మోడీ నీ అహంకారమే నిన్ను పడగొడుతుందని హెచ్చరించారు కేసీఆర్​. ఇది ప్రజా స్వామ్య దేశం.. రాచరిక వ్యవస్థ కాదని.. ఇష్టమున్నట్టు చేస్తమంటే కుదరదన్నారు సీఎం కేసీఆర్​.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement