Tuesday, April 30, 2024

యాదాద్రి ఆలయ నిర్మాణానికి కిలో బంగారం విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కిలో బంగారం విరాళంగా అందజేస్తున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. ఆలయంలోని విమాన గోపురానికి ఈ బంగారం ఉపయోగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement