Wednesday, May 1, 2024

NLG: ఉరివేసుకొని లారీ డ్రైవర్ మృతి

సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 2 (ప్రభ న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం నాగవరి గూడెం గ్రామంలో మేకల వెంకటేష్(38) తన వ్యవసాయ బావి వద్ద మంగళవారం రాత్రి ఉరి సుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుని భార్య మేకల నవ్య ఫిర్యాదు మేరకు ఎస్సై రాఘవేందర్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తానన్నారు. మృతునికి ఒక కుమారుడు, ఒక పాప ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement