Tuesday, May 21, 2024

కౌంటింగ్‌ టేబుళ్ళ పెంపు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తికి మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. మీడియా సమావేశం ద్వారా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు మూడో రోజు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 55 మంది ఎలిమినేషన్‌ అయినట్లు తెలిపారు. ఫలితాలను త్వరగా తేల్చేందుకు కౌంటింగ్‌ టేబుళ్లను 14కి పెంచనున్నట్లు చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement