Thursday, May 2, 2024

బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు చేసిందేమీ లేదు : ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. మునుగోడు గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని.. ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనపై విడుదల చేసిన ఛార్జ్ షీట్‌ను కాంగ్రెస్ సైన్యం మునుగోడు నియోజకవర్గంలో గడప గడపకూ తీసుకెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement