Wednesday, May 15, 2024

కొత్త‌గూడెంలో బైక్ బోల్తా.. ఇద్ద‌రు యువ‌కుల మృతి

అదుపుత‌ప్పి బైక్ బోల్తాప‌డ‌డంతో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని న‌ల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్త‌గూడెం వ‌ద్ద ఈ ప్ర‌మాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో మృతులు సందీప్, న‌వీన్ గా గుర్తించారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement