Saturday, May 4, 2024

Decided – మరో రెండు రోజులలో కాంగ్రెస్‌లో చేరతా: మైనంపల్లి

హైదరాబాద్‌: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.. ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27 లోపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆయన నేడు ప్రకటించారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని.. సర్వేలో అనుకూలంగా ఉంటే ఇద్దరికీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు వివరించారు. తన తరఫున నక్క ప్రభాకర్‌కు కూడా మేడ్చల్‌ టికెట్‌ అడిగినట్లు మైనంపల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement