Tuesday, May 7, 2024

KCR: మాజీసీఎంను క‌లిసిన ముస్లీం పెద్ద‌లు..దర్గాకు చాదర్​ పంపిన కేసీఆర్​

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ముస్లీం పెద్ద‌లు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆజమ్ అలీ తదితర ముస్లిం మత పెద్దలు ప‌రామ‌ర్శించి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు.

ప్రతీయేటా పంపించినట్లే అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉర్స్ షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గా కు చాదర్ పంపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement