Wednesday, May 1, 2024

Munugoduలో నామినేష‌న్ వేసిన సిపిఎం అభ్యర్థి దోనూరు నర్సిరెడ్డి

చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి సిపిఐ ఎం పార్టీ అభ్యర్థిగా దోనూరు నర్సిరెడ్డి గురువారం చండూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావు కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పలువురు సిపిఎం నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement