Friday, May 3, 2024

Munugoduలో నామినేష‌న్ వేసిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి

చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి గురువారం చౌటుప్పల్ నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి వివిధ మండలాల మీదుగా చండూరుకు చేరుకొని కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావు కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి దూడెల భిక్షంగౌడ్, చలమల్ల నరసింహారెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement