Monday, April 29, 2024

రక్తదానం చేసిన ఎంపీ సంతోష్ కుమార్.. సందర్శించిన మంత్రి హరీశ్ రావు..

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బ్లడ్ డొనేషన్ క్యాంపును సందర్శించారు. ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని రక్త దానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement