Sunday, April 28, 2024

కూడ‌వెల్లి జాత‌రలో ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని కూడవల్లి రామలింగేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. మాగమమావాస్య సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు కూడబెల్లి వాగులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 5 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి దర్శించుకుంటున్నారు. ఈ కూడ‌వెళ్లి జాత‌ర‌లో ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు పాల్గొన్నారు. రామ‌లింగేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement