Thursday, May 2, 2024

TS | రాష్ట్ర‌ప‌తి ముర్ముకు ఘ‌న స్వాగ‌తం.. పూల బొకే ఇచ్చిన ఎంపీ జోగిన‌ప‌ల్లి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎంతో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ కూడా ఉన్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.వారితో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement