Thursday, May 2, 2024

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు

శ్రీశైలం మల్లన్న ఆలయ ఆదాయ హుండీలను శుక్రవారం లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవో లవన్న నేతృత్వంలో కానుకల లెక్కింపు చేపట్టగా మొత్తం 4,03,29,226 ఆదాయం లభించినట్లు ఈఓ తెలిపారు.

నగదుతో పాటు 521. 700 మిల్లీ గ్రాముల బంగారు, 6 కిలోల 130 గ్రాముల వెండి, 3740 యూఎస్ఏ డాలర్లు, కువైట్, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. మొత్తం 27 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement