Thursday, May 2, 2024

బండి సంజయ్ ను కలిసిన మొవ్వ సత్యనారాయణ

మియపూర్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను బీజేపీ రాష్ట్ర నాయ‌కులు మొవ్వ స‌త్య‌నారాయ‌ణ ఇవాళ క‌లిశారు. కరీంనగర్ లో జైలు నుంచి విడుదలైన సందర్భంగా బండి సంజయ్ ను మొవ్వ సత్యనారాయణ క‌లిశారు. ఇటీవ‌లే బండి సంజ‌య్ ను ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ నిర‌స‌న తెలుపుతుండ‌గా పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement