Friday, May 10, 2024

మంకీ ఫుడ్ కోర్టును పరిశీలించిన కార్పొరేటర్

నగరంలోని40వ డివిజిన్ మంకీ ఫుడ్ కోర్ట్ ను కార్పొరేటర్ మరుపల్ల రవి శుక్రవారం పరిశీలించారు. కొన్ని నెలల నుండి మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలను నాటి సంరక్షించ గా అవి నేడు ఏపుగా పెరిగాయని వీటిని త్వరలో మరింత భారీగా పెరగటానికి సిఎచ్ వొ ఆదేశం తో సిబ్బంది కటర్ తో పనికి రాని మొక్కలను తొలగించడం జరుగుతుందన్నారు మంకీ ఫుడ్ కోర్ట్ లో చెట్లకు కాసిన కాయలను కోతులు తింటున్నాయన్నారు . ఈ పనుల పరిశీలనలో హెచ్ ఎ కరుణాకర్ మాధవ్ సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement