Tuesday, May 14, 2024

అగ్ని ప్ర‌మాద‌స్థ‌లాన్ని సంద‌ర్శించిన ఎమ్మెల్యే – బాధితుల‌కు భ‌రోసా

వరంగల్ చౌరస్తాలో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ తో మను రెస్టారెంట్,శివ పేపర్ మార్ట్ దగ్దమయ్యాయి..విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అగ్నిప్రమాదం జరిగిన స్థలానికి వెల్లి పరిశీలించారు..వివరాలు అడిగి తెలుసుకున్నారు. షాప్ యాజమానులకు దైర్యం చెప్పారు..బాదితులకు అండగా ఉంటామని,వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే నరేందర్ భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement