Monday, April 29, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న – మంత్రి మల్లారెడ్డి

హనుమకొండ (భద్రకాళి దేవాలయం): కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కార్మిక శాఖ మాత్యులు మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు… ప్రధాన అర్చకులు శేషు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ చరిత్రను వివరించారు…ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి శేషుభారతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement