Saturday, April 20, 2024

Gunter : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఓ ప్రమాదం జరిగింది. ఈరోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బైక్‌పై ఉన్న భార్యాభర్తలు, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా… కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు విజయవాడ వాసులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement