Saturday, May 4, 2024

బెల్లంపల్లిలో మ‌రిన్ని ఐటి కంపెనీలు – కెటిఆర్ ను కోరిన ఎమ్మెల్యేలు

బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలో ఇప్ప‌టికే ఏర్పాటైన సనాతన ఐటీ కంపెనీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ నేప‌థ్యంలో హైదరాబాదులోని అసెంబ్లీ వద్ద ఐటి, మున్సిపల్ శాఖ ల మంత్రి కార్యాలయంలో ఆ శాఖ మంత్రి కెటిఆర్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలిశారు. . బెల్లంపల్లిలో ఐటి సంస్థలను మరింత అభివృద్ధి పరిచి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి ని కోరారు.. మ‌రిన్ని కంపెనీలు ఏర్పాటుకు కృషి చేయాల‌ని అభ్య‌ర్దించారు..

మంత్రి కెటిఆర్ ని క‌లిసిన వారిలో ఎమ్మెల్యేలు చిన్నయ్య, సుమన్, దివాకర్ రావు లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement