Saturday, May 4, 2024

అభాగ్యుడు ఆత్మహత్య…. వివ‌రాల కోసం పోలీసులు అన్వేష‌ణ‌

మేడ్చల్ ఆగస్టు 6 (ప్రభన్యూస్):గుర్తుతెలియని వ్యక్తి చింత చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మండలంలోని రావల్ కోల్ గ్రామ పరిధిలోని ఫ్యూయల్ సిటీ వెంచర్ లో బిబిఆర్ ఫామ్ హౌస్ వెనకాల గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా చింత చెట్టుకు ఓరి వేసి చనిపోయి ఉన్నాడు. స్థానిక మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో మృతుని వివరాలు తెలుసుకుంటే గుర్తు తెలియని వ్యక్తిగా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement