Tuesday, April 30, 2024

WGL : వరంగల్ఓ​లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న కుట్టుమిషన్​లను పట్టుకున్నపోలీసులు

నడి కూడ, నవంబర్ 16 (ప్రభ న్యూస్) నడికూడ మండల చెక్ పోస్ట్ వద్ద గురువారం ఉదయం అనుమానస్పద డీసీఎం వ్యాను పోలీసులు తనిఖీ చేయడంతో అందులో 500 కుట్టు మిషన్లు వరికోల్ తరలిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఆ వాహనాన్ని పరకాల ఆర్డిఓ ఆఫీస్ కు తరలించడం జరిగింది.

అదేవిధంగా వరికోల్ గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ లో వందల కొద్ది కుట్టుమిషన్లు నియోజకవర్గంలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేశారు. కాగా పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మరెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే ఈ మిషన్​లను సిద్ధం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement