Sunday, April 28, 2024

మేడారం జాతరపై మంత్రులు సమీక్ష

మేడారం జాతర అభివృద్ది పనులుపై మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, గిరిజన శాఖ కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పనులకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు. జాతర పనులు త్వరిత్తగాతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement