Saturday, April 27, 2024

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

దశాబ్దాలుగా అణగారిన దళిత జీవితాల్లో వెలుగులు నింపి, శాశ్వతంగా వారి పేదరికాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇల్లందు క్లబ్ లో జిల్లా ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దళితబంధు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement