Thursday, May 9, 2024

విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల పరిధిలోని పిల్లగుండ్ల గ్రామంలో ఈరోజు జరిగిన ఎల్లమ్మ తల్లి బోనాలలో, శంకర్ పల్లి మునిసిపాలిటీ పరిధి చిన్న శంకర్ పల్లిలో బీరప్ప-మల్లన్న దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కె.యాదయ్య తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement