Thursday, May 2, 2024

గిరిజన పేద వృద్దులకు దుప్పట్లు పంపిణీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అడవి ప్రాంతంకి దగ్గరగా ఉన్నటువంటి ఆదివాసి గూడ లైన తుంగగూడెం, ఇప్పల గూడెం, రేగుల గూడెం, గట్టురావు పల్లి, గోండుగుడా, సాలెగూడ, సోనాపూర్, బడి గూడా, నాయకపు గూడా, దొడ్డి గూడా గిరిజన గ్రామాల ఆదివాసీ స్థానిక పేదలకు, వృద్దులకు చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో వారికి 420 దుప్పట్లను దేవాపూర్ ఎస్ఐ విజయేందర్ పంపిణీ చేశారు. ప్రజల రక్షణ కోసం, భద్రత, వారి అవసరాలను చట్టపరిధిలో పరిష్కారం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉంటార‌ని ఎస్ఐ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement