Friday, April 19, 2024

మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన స‌బితా ఇంద్రారెడ్డి

రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పర్ పల్లిలో శంకర్ పల్లి మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ మార్కెట్ చైర్మన్ స్వర్గీయ సి.మల్లారెడ్డి కుటుంబ‌ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. స్వర్గీయ సి.మల్లారెడ్డి కుమారుడు శివరాం రెడ్డి ఇటీవలే మృతి చెందడంతో మంత్రి సబితా రెడ్డి వారి కుటుంబ సభ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లారెడ్డి సతీమణి, శంకర్ పల్లి మాజీ ఎంపీపీ దమయంతి మల్లారెడ్డిని పరామ‌ర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement