Sunday, April 28, 2024

RTC: రోడ్డెక్కనున్న నూతన బస్సులు… ప్రారంభించనున్న మంత్రి పొన్నం

నేడు అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. రూ. 400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement