Saturday, May 4, 2024

Kuppamలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కుప్పంలో కొనసాగనుంది. మధ్యాహ్నం పీఈఎస్ సమీపంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరిస్తారు.

మధ్యాహ్నం 2.20 గంటలకు అన్నా క్యాంటీన్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు మసీదులో ముస్లీం, మైనార్టీలతో ముఖాముఖీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement