Monday, May 6, 2024

సాయిచంద్ మృతి తెలంగాణ‌కు తీరని లోటు – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ టౌన్ 29 ప్రభ న్యూస్ ) రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం నిర్మల్ లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతి తెలంగాణ‌కు తీర‌ని లోట‌ని త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు.. సాయి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. రాష్ట్ర మంత్రి తో పాటు నిర్మల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ నేతలు నాయకులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement