Tuesday, May 14, 2024

మేడారంలో మొక్కులు తీర్చుకున్న మంత్రి గంగుల

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం జాతర కిక్కిరిపోయింది. ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement