Tuesday, May 7, 2024

కేంద్రంపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌..

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ నిలుస్తుందని, కేంద్రం తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని, జీఎస్టీ కింద రూ.4 వేల కోట్లు, పీఆర్జీఎఫ్‌ నుంచి రూ.1900 కోట్ల నిధులు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కావాలనే ఇబ్బంది పెడుతుందని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement