Monday, April 29, 2024

పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదాంత ధోరణితోనే.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడారు.

“ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు..కానీ శాశ్వతంగా ఓడిపోదు. కులం, డబ్బు, పార్టీ జెండాకాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి’’, అని వ్యాఖ్యానించారు.

తాను ఇబ్బంది పడుతుండొచ్చు… గాయపడుతుండొచ్చుకానీ మనసు మార్చుకోలేదని అన్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనను ఎంత గొప్పగా తీసుకెళ్లారో మరిచిపోనన్న ఈటల.. పెట్టే చెయ్యి ఆగదు..చేసే మనిషిని అస్సలు ఆగనన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement