Sunday, April 28, 2024

TS: టూరిస్ట్ బ‌స్సు, లారీ ఢీ …20మందికి గాయ‌లు

మెద‌క్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిజాంపేట‌లో లారీ టూరిస్ట్ బస్సుఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో టూరిస్ట్ బ‌స్సులో ఉన్న 20 మంది ప్ర‌యాణీలు స్వల్ప గాయ‌ప‌డ్డారు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్య చికిత్స కోసం పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement