Thursday, April 25, 2024

అడిషనల్ ఎస్పీతో పదోన్నతి పొందిన సి ఐ ల మ‌ర్యాద‌పూర్వ‌క భేటి..

సంగారెడ్డి జిల్లా లోని పనిచేస్తున్న ఎస్సై లు సి ఐ లుగా పదోన్నతి పొందారు.. ఎస్ ఐ నుండి సిఐ గా పదోన్నతి పొందిన నూతన సిఐ లు జిల్లా అడిషనల్ ఎస్పీ సృజన నను మర్యాదపూర్వకంగా కలిశారు.. నూతన సి ఐ లకు శుభాకాంక్షలు తెలిపిన ఆడిషినల్ ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో అంకితభావం ప్రదర్శించాలని ప్రజల మన్ననలు పొందేలా సేవ చేయాలని సూచించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement