Thursday, May 2, 2024

5న ఇక్రిశాట్ స్వ‌ర్ణోత్స‌వంలో పాల్గొననున్న పీఎం మోడీ

రామచంద్రపురం : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈనెల 5వ తేదీన ఇక్రిసాట్ స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన‌నున్నారు. ప్రధాని మోడీ హాజరవుతున్న సందర్భంగా ఇక్రిసాట్ లోపల ఏర్పాట్లను ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ డి.ఆరోస్ హుగ్స్, ఉన్నతాధికారులతో కలెక్టర్ హనుమంతరావు ప‌రిశీలించి, స‌మీక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో సైబరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement